రైల్వేయార్డులో మహిళపై సామూహిక అత్యాచారం | Sakshi
Sakshi News home page

రైల్వేయార్డులో మహిళపై సామూహిక అత్యాచారం

Published Tue, Nov 5 2013 11:00 AM

Gang rape on A Woman in Vijayawada Railway Yard

విజయవాడ: విజయవాడ రైల్వే యార్డులో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసినవారిలో ఒక ఆర్పిఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ కూడా ఉన్నాడు.

ఆ మహిళపై ఒక కానిస్టేబుల్, మరో యువకుడు కలసి సామూహికంగా అత్యచారం చేశారు. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement