జిల్లాలో ధర్మవరంలో దొంగల ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కానిస్టేబుల్ లింగరాజు సహా, ఐదుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలో ధర్మవరంలో దొంగల ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కానిస్టేబుల్ లింగరాజు సహా, ఐదుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారినుంచి 75 వేల విలువ చేసే బంగారు అభరణాలు, ఒక ఇన్నోవో కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దొంగల ముఠాపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.