అనంతపురంలో రోడ్డు ప్రమాదం; నలుగురు మృతి | Four Killed in Anantapur road accident | Sakshi
Sakshi News home page

అనంతపురంలో రోడ్డు ప్రమాదం; నలుగురు మృతి

Nov 9 2013 5:43 PM | Updated on Aug 30 2018 3:56 PM

అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు.

అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. నార్పల మండలం పప్పూరు వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీ కొన్నాయి.

ఈ సంఘటనలో నలుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement