అనంతపురంలో రోడ్డు ప్రమాదం; నలుగురు మృతి | Four Killed in Anantapur road accident | Sakshi
Sakshi News home page

అనంతపురంలో రోడ్డు ప్రమాదం; నలుగురు మృతి

Nov 9 2013 5:43 PM | Updated on Aug 30 2018 3:56 PM

అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు.

అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. నార్పల మండలం పప్పూరు వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, లారీ ఢీ కొన్నాయి.

ఈ సంఘటనలో నలుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement