మహానేతకు నివాళులర్పించిన వైఎస్ కుటుంబ సభ్యులు | Family members pay tributes to Y.S.Rajashekar Reddy at YSR Ghat | Sakshi
Sakshi News home page

మహానేతకు నివాళులర్పించిన వైఎస్ కుటుంబ సభ్యులు

Dec 24 2013 10:33 AM | Updated on Jul 25 2018 4:09 PM

మహానేతకు నివాళులర్పించిన వైఎస్ కుటుంబ సభ్యులు - Sakshi

మహానేతకు నివాళులర్పించిన వైఎస్ కుటుంబ సభ్యులు

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో మంగళవారం ఉదయం ఘనంగా నివాళులు ఆర్పించారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో మంగళవారం ఉదయం ఘనంగా నివాళులు ఆర్పించారు. ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్లతోపాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

 

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులు ఆర్పించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement