అజ్ఞాత భక్తుడు రూ. 2కోట్ల విరాళం | devotee offers Rs 2 crore to Lord Venkateswara in Tirumala | Sakshi
Sakshi News home page

అజ్ఞాత భక్తుడు రూ. 2కోట్ల విరాళం

Mar 23 2017 10:15 AM | Updated on Sep 5 2017 6:54 AM

అజ్ఞాత భక్తుడు రూ. 2కోట్ల విరాళం

అజ్ఞాత భక్తుడు రూ. 2కోట్ల విరాళం

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు.

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు. తన వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి స్వామివారికి గురువారం రూ.2కోట్లు విరాళం సమర్పించాడు. ఆ డబ్బును శ్రీవారి అన్నప్రసాద ట్రస్ట్‌ కు ఉపయోగించాలని అతడు కోరాడు. కాగా గతంలోనూ అజ్ఞాత భక్తులు స్వామివారికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. తిరుప‌తిలో త‌రచూ ఇటువంటి సంఘ‌ట‌న‌లు క‌నిపిస్తుండటం తెలిసిందే.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement