హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సేకరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రైతులతో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో మంగళవారం రాత్రి ఈ భేటీ జరిగింది. తుళ్లూరులో ఇల్లు కట్టుకుంటానని, రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు అక్కడే ఉంటానని చంద్రబాబు చెప్పారు. రైతులందిరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. భూమి ఇచ్చిన రైతులకు ఉద్యోగం, మంచి ప్యాకేజీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
రాజధానిని సింగపూర్లా అభివృద్ధి చేస్తానని, రైతులతో వ్యాపారాలు చేయిస్తానని బాబు చెప్పారు. రాజధాని వస్తే రైతులెవరూ కూలీ పనులు చేసుకోవాల్సిన అవసరం ఉండదని, ఏసీల్లో ఉండొచ్చని బాబు అన్నారు. రైతులకు ఆసక్తి ఉంటే సింగపూర్ తీసుకెళ్తానని చెప్పారు. కాగా కృష్ణా ఒడ్డున భూములు సేకరించవద్దని రైతులు విన్నవించగా, వాస్తు ప్రకారం రాజధాని అక్కడే ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులు తమకు మరింత మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని, భూముల సారాన్ని బట్టి ప్యాకేజి ఇవ్వాలని బాబును కోరారు. సమావేశానంతరం మంత్రి రావెల కిశోర్ బాబు విలేకరులో మాట్లాడారు. భూములు ఇచ్చేందుకు రైతులందరూ సంతోషంగా అంగీకరించారని మంత్రి చెప్పారు. కాగా సమావేవంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు సమాచారం.
తుళ్లూరులో ఇల్లు కట్టుకుంటా: చంద్రబాబు
Published Tue, Nov 18 2014 9:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement