పుష్కర గోదావరికి అఖండ హారతి | chandra babu gives aarti to river godavari | Sakshi
Sakshi News home page

పుష్కర గోదావరికి అఖండ హారతి

Jul 1 2015 8:20 PM | Updated on Jul 28 2018 6:48 PM

పుష్కర గోదావరికి అఖండ హారతి - Sakshi

పుష్కర గోదావరికి అఖండ హారతి

త్వరలో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరికి నిత్యహారతి వేడుకను ప్రారంభించారు.

త్వరలో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరికి నిత్యహారతి వేడుకను ప్రారంభించారు. ముందుగా గోదావరికి హారతి ఇచ్చిన తర్వాత ఆయన శంఖం పూరించారు. ఇప్పటి నుంచి గోదావరికి నిత్యహారతి ఇవ్వనున్నట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement