'మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలి' | Centre to take intiatation for More Medical college in Andhra | Sakshi
Sakshi News home page

'మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలి'

Aug 5 2014 5:35 PM | Updated on May 29 2018 4:15 PM

'మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలి' - Sakshi

'మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలి'

ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజిల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వరప్రసాద్ అన్నారు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజిల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వరప్రసాద్ అన్నారు. మెడికల్ కాలేజీ ల పెంపుకు కేంద్రం చొరవ తీసుకోవాలని వరప్రసాద్‌ తెలిపారు. 
 
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్క్షప్తి పత్రాన్ని సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసిన వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువ మంది డాక్టర్లు తయారైతేనే, ప్రజలకు వైద్యసౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అని వరప్రసాద్ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement