తెలుగు రాష్ట్రాలకు 16 మంది కొత్త ఐఏఎస్‌లు | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు 16 మంది కొత్త ఐఏఎస్‌లు

Published Thu, Oct 17 2019 9:35 PM

Central Government Allocated 16 IAS Officers To Telugu States - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు 16 మంది కొత్త ఐఏఎస్‌లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 9 మంది, తెలంగాణాకు 9 మందిని కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వూలు జారీ చేసింది. వీరంతా 2019 బ్యాచ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లు కావడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement