జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా బొత్స 

Botsa Satyanarayana Appointed Kurnool In-charge Minister  - Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లాకు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి  

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  

సాక్షి, కర్నూలు :  జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా బొత్స సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో ఎంఎస్‌ నంబరు 9 జారీ చేశారు. పురపాలకశాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా నియమితులయ్యారు.  అదే విధంగా జిల్లాకు చెందిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమితులయ్యారు.   
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top