ఆటో బోల్తా..విద్యార్థులకు గాయాలు | auto roll in chittoor district | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా..విద్యార్థులకు గాయాలు

Nov 9 2015 11:20 AM | Updated on Mar 9 2019 4:28 PM

చిత్తూరు జిల్లాలో ఆటో బోల్తా పడి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని వి.కోట మండలం గుమ్మిరెడ్డి పల్లె వద్ద సోమవారం ఉదయం జరిగింది.

వి.కోట: చిత్తూరు జిల్లాలో ఆటో బోల్తా పడి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని వి.కోట మండలం గుమ్మిరెడ్డి పల్లె వద్ద సోమవారం ఉదయం జరిగింది.  గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు పాముగానిపల్లెలోని స్కూలు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఈ క్రమంలో గ్రామ శివారులో రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న మహిళతో పాటు విద్యార్థులకు గాయలయ్యాయి. గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement