ఈ నెల 26న నిట్‌కు శంకుస్థాపన | august 26th start to nit buildings | Sakshi
Sakshi News home page

ఈ నెల 26న నిట్‌కు శంకుస్థాపన

Aug 9 2015 4:43 PM | Updated on Jul 12 2019 4:28 PM

ఈ నెల 26న నిట్ శాశ్వత భవనాలకు శంకు స్థాపన చేయనున్నట్లు దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆదివారం తెలిపారు.

తాడేపల్లి గూడెం: ఈ నెల 26న నిట్ శాశ్వత భవనాలకు శంకు స్థాపన చేయనున్నట్లు దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement