'బలవంతంగా భూములు లాక్కోవడం జరగదు' | any pressure on lands of farmers for capital of andhra pradesh, says KE krishna murthy | Sakshi
Sakshi News home page

'బలవంతంగా భూములు లాక్కోవడం జరగదు'

Dec 15 2014 11:06 AM | Updated on Jul 28 2018 6:48 PM

'బలవంతంగా భూములు లాక్కోవడం జరగదు' - Sakshi

'బలవంతంగా భూములు లాక్కోవడం జరగదు'

ఆంధ్రప్రదేశ్ రాజధానికి బలవంతంగా భూములు లాక్కోవడం జరగదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

కర్నూలు:ఆంధ్రప్రదేశ్ రాజధానికి బలవంతంగా భూములు లాక్కోవడం జరగదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా అభివృద్ధిపై పత్రికల్లో వచ్చిన వార్తలపై స్పందించిన ఆయన.. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ జిల్లాలో అమలవుతాయన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే పెండింగ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయాలని చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు.

 

రైతుల గురించి ప్రత్యేకంగా సాగునీరు అందించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. శ్రీశైల జలాశయ విషయంలో రైతులకు నీరు అందేలా కేబినెట్ లో చర్చిస్తామని కేఈ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement