నర్సీపట్నంలో 137 కేజీల గంజాయి స్వాధీనం | 137 kg of ganja seized; nine arrested in Narsipatnam | Sakshi
Sakshi News home page

నర్సీపట్నంలో 137 కేజీల గంజాయి స్వాధీనం

Mar 11 2014 1:14 PM | Updated on Sep 2 2017 4:35 AM

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తనిఖీలలో నిర్వహాణలో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 137 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తనిఖీలలో నిర్వహాణలో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 137 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

స్వాధీనం చేసుకున్న గంజాయితోపాటు రెండు బైకులను  పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు మంగళవారం నర్సీపట్నంలోని డిగ్రీ కళాశాల వద్ద తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా పెద్ద మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement