ఏపీ డీజీపీని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP leaders met AP DGP amid YS Jagan Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

ఏపీ డీజీపీని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

Nov 4 2017 12:21 PM | Updated on Mar 22 2024 11:31 AM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నవంబర్‌ 6 నుంచి చేయతలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో పలువురు పార్టీ నేతలు శనివారం ఏపీ డీజీపీ సాంబశివరావును కలిశారు. సీనియర్‌ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్థసారథిలు.. ప్రజా సంకల్పయాత్రకు సంబంధించిన పలు వివరాలను డీజీపీకి అందజేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement