వైఎస్‌ఆర్ ఘాట్‌లో కుటుంబ సభ్యుల ప్రార్ధనలు

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు.  ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్‌ విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, వైఎస్‌ జగన్‌ను ప్రేమించే అభిమానులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top