ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం పెడతాం | Ys jagan Speech At Chodavaram Public Meeting | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం పెడతాం

Sep 1 2018 6:44 PM | Updated on Mar 22 2024 11:06 AM

ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్‌ మృతికి సీఎం చంద్రబాబు కారణం కాదా అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. 251వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చోడవరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Advertisement
 
Advertisement
Advertisement