కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న వైఎస్ జగన్
కృష్ణా జిల్లా పెడన నియోజక వర్గంలో పాదయాత్ర ముగిసిన తర్వాత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, బాధితులకు సంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తి పట్టుకుని జననేత నడిచారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు