మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan With Family Pays Tribute To YSR at Idupulapaya | Sakshi
Sakshi News home page

మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌

Jan 12 2019 3:13 PM | Updated on Jan 12 2019 3:24 PM

ఇడుపులపాయలోని మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను విజయవంతంగా ముగించుకుని వైఎస్‌ జగన్‌ శుక్రవారం పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న విషయం తెలిసిందే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement