దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా? | Sakshi
Sakshi News home page

దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా?

Published Sun, Oct 13 2019 7:06 PM

ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ కోరారు. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మరణం చాలా బాధాకరమని, అతడి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement