టీడీపీ ఎమ్మెల్సీ బూతు పురాణం | TDP MLC hulchul in parvathipuram | Sakshi
Sakshi News home page

పార్వతీపురంలో టీడీపీ ఎమ్మెల్సీ జగదీష్ వీరంగం

Jul 26 2018 2:39 PM | Updated on Mar 21 2024 8:29 PM

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రులు, అధికార టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సమస్యలపై నిలదీస్తే మహిళా ఉద్యోగులనే కాదు, పార్టీకి చెందిన మహిళా నేతలను సైతం వదిలిపెట్టని ఘటనలు ఏపీలో నిత్యం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో తమ సమస్య తీర్చాలని కోరినందుకు ఓ టీడీపీ నేత బూతు పురాణం మొదలెట్టడంతో స్థానికులు కంగుతిన్నారు. జిల్లాలోని పార్వతీపురం మున్సిపాలిటీలో సమస్యలపై ప్రశ్నించగా ఉద్రిక్త వాతావారణం నెలకొంది. మమ్మల్నే నిలదీస్తారా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌ దాడికి దిగి దాష్టీకానికి పాల్పడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement