కేసీఆర్‌ ప్రధాని కావాలని మొక్కుకున్నా.. | Srinivas Goud takes charge as Excise and Tourism Ministery | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ప్రధాని కావాలని మొక్కుకున్నా..

Feb 24 2019 3:27 PM | Updated on Mar 22 2024 11:13 AM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ... ’దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను అమలు చేస్తామని చెబుతున్నారు. కేసీఆర్‌ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయి.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement