రిలయన్స్‌ రైజింగ్‌ ఎవ్వరూ ఆపలేరు!

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  42వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. రిలయన్స్‌ అధినేత, సీంఎడీ ముకేశ్‌ అంబానీ సహా, ఆయన కుటుంబం ఈ మీటింగ్‌కు తరలి  వచ్చింది. ముఖ్యంగా ముకేశ్‌ అంబానీ తల్లి,  భార్య నీతూ అంబానీ,  కుమార్తె ఆశ, కుమారుడు ఆకాశ్‌ అంబానీతోపాటు  కీలక వాటాదారులు, ఇతర ప్రమోటర్లు హాజరయ్యారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top