రిలయన్స్ రైజింగ్ ఎవ్వరూ ఆపలేరు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. రిలయన్స్ అధినేత, సీంఎడీ ముకేశ్ అంబానీ సహా, ఆయన కుటుంబం ఈ మీటింగ్కు తరలి వచ్చింది. ముఖ్యంగా ముకేశ్ అంబానీ తల్లి, భార్య నీతూ అంబానీ, కుమార్తె ఆశ, కుమారుడు ఆకాశ్ అంబానీతోపాటు కీలక వాటాదారులు, ఇతర ప్రమోటర్లు హాజరయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు