సీబీఐటీ వద్ద ఐదోరోజుకి చేరిన విద్యార్థుల ఆందోళన | Protest against CBIT fee hike continues | Sakshi
Sakshi News home page

Dec 11 2017 10:45 AM | Updated on Mar 22 2024 11:27 AM

ఫీజుల పెంపును నిరసిస్తూ గండిపేట సీబీఐటీ కాలేజీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఐదురోజులుగా కొనసాగుతున్న ఆందోళన సోమవారం ఉద్రిక్తతలకు దారితీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు సోమవారం రోడెక్కారు. వీరి ఆందోళనకు ఏబీవీపీ, విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement