సీబీఐటీ వద్ద ఐదోరోజుకి చేరిన విద్యార్థుల ఆందోళన | Sakshi
Sakshi News home page

సీబీఐటీ వద్ద ఐదోరోజుకి చేరిన విద్యార్థుల ఆందోళన

Published Mon, Dec 11 2017 10:45 AM

ఫీజుల పెంపును నిరసిస్తూ గండిపేట సీబీఐటీ కాలేజీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఐదురోజులుగా కొనసాగుతున్న ఆందోళన సోమవారం ఉద్రిక్తతలకు దారితీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు సోమవారం రోడెక్కారు. వీరి ఆందోళనకు ఏబీవీపీ, విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలిపారు.

Advertisement
Advertisement