బయటపడుతున్నా రాకేష్‌ రెడ్డి లీలలు | NRI Jayaram Killer Rakesh Reddy Victims Says He Is Not Repaying Their Money | Sakshi
Sakshi News home page

బయటపడుతున్నా రాకేష్‌ రెడ్డి లీలలు

Feb 14 2019 7:10 PM | Updated on Mar 22 2024 11:14 AM

ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో రాకేష్‌ అరెస్టు కావడంతో అతడి బాధితులు వెలుగులోకి వస్తున్నారు. ఎస్సార్‌ నగర్‌కు చెందిన రాజ్‌కుమార్‌ అనే రియల్టర్‌ దగ్గర రాకేష్‌రెడ్డి కోటీ యాభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement