ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం | Nothing for Andhra pradesh in Union Budget, says ysrcp MPs | Sakshi
Sakshi News home page

Feb 1 2018 4:27 PM | Updated on Mar 20 2024 1:48 PM

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం జరిగిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయపడింది. బడ్జెట్‌ ప్రసంగం అనంతరం వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి గురువారం ఇక్కడ విలేకరులతో  మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement