కనువిందు చేస్తున్న జోగ్‌ జలకళ | ndia's tallest waterfall a sight to behold after heavy rain in Karnataka | Sakshi
Sakshi News home page

Aug 15 2018 4:13 PM | Updated on Mar 20 2024 1:57 PM

దక్షిణ భారతదేశంలో గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.జలపాతాలు జలకళను సంతరించు కున్నాయి. ముఖ్యంగా దేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా పేరొందిన  జోగ్  మరింత ఎగిసిపడుతూ దృశ్యమానంగా కనువిందు చేస్తోంది.  కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లోని వర్షపు నీరు కిందకి ప్రవహించడంతో జోగ్ జలపాతానికి వరద పోటెత్తింది. 

Advertisement
 
Advertisement
Advertisement