ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మానస తల్లి.. | Manasa Murder Case Mother Swarupa Call Off Death Hunger Strike | Sakshi
Sakshi News home page

ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మానస తల్లి..

Dec 14 2019 9:07 PM | Updated on Mar 20 2024 5:39 PM

మానస తల్లి గాదం స్వరూప శనివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్మృతి వనం వద్ద 8 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో స్వరూప 9వ రోజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నవంబర్‌ 27న పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లిన మానస.. అత్యాచారం, హత్యకు గురైన విషయం విదితమే. అనంతరం హైదరాబాద్‌లో దిశ ఘటన చోటుచేసుకుంది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement