తప్పిన ఘోర రైలు ప్రమాదం

ఒరిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పురీ- అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ లేకుండానే కేసింగా వైపు వెళ్లింది. దాదాపుగా 22 బోగిలు ఇంజిన్‌ లేకుండా 17 కిలోమీటర్లు వరకు వెళ్లాయి. దీంతో ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు పెట్టారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top