వేధింపులు.. ఇంటర్‌ విద్యార్థిని సూసైడ్‌..! | Sakshi
Sakshi News home page

వేధింపులు.. ఇంటర్‌ విద్యార్థిని సూసైడ్‌..!

Published Sat, Jul 13 2019 6:43 PM

జిల్లాలోని మామిడికుదురు మండలం గోగన్నమఠంలో విషాదం నెలకొంది. ఓ యువకుడు ప్రేమపేరుతో వేధింపులకు గురిచేయడంతో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న మధుశ్రీ అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.