అధికారులు, అమాయకులే బలి! | Krishna river boat tragedy Case Diverted | Sakshi
Sakshi News home page

Nov 15 2017 6:35 AM | Updated on Mar 22 2024 11:27 AM

కృష్ణా నదిలో పడవ బోల్తా కేసు నుంచి పెద్దలు, అసలు సూత్రధారులను తప్పించేందుకు ప్రభుత్వం పక్కాగా వ్యూహరచన చేస్తోంది. అనుమతి లేని పడవలను తెర వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు?, గతంలో విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేసిన బోట్లను ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది?, ఎవరి ప్రమేయం ఎంత? అనే దిశలో లోతైన విచారణ చేయించకుండా కొందరు అధికారులు, కిందిస్థాయి వ్యక్తులను బలి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement