జనసేన పార్టీకి మరో రెబల్స్ దెబ్బ | Konathala Seetharam Files Nomination | Sakshi
Sakshi News home page

జనసేన పార్టీకి మరో రెబల్స్ దెబ్బ

Mar 25 2019 6:54 PM | Updated on Mar 25 2019 7:07 PM

పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అనకాపల్లి అసెంబ్లీ జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా కొణతాల సీతారాం సోమవారం నామినేషన్‌ వేశారు. తన అనుచరులతో కలిసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ సమర్పించారు. ఈ సందర్భంగా సీతారామ్‌ మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌ తనకు టిక్కెట్‌ ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. టీడీపీకి అనుకూలంగా గంటా శ్రీనివాసరావు తోడల్లుడు పరుచూరి భాస్కర్‌కు టిక్కెట్‌ కేటాయించారని వాపోయారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement