వైఎస్ జగన్‌ను కలిసిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు | Kasturba Contract employees who meet YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ను కలిసిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

Dec 31 2017 12:15 PM | Updated on Mar 21 2024 8:11 PM


ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను కస్తూరిబా స్కూళ్ల కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కలిశారు. ఏపీలో సుమారు 7,500 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారని.. వారిని ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదని గోడును వెల్లబోసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement