కార్తీ చిదంబరానికి బెయిల్‌ మంజూరు | INX Media Case: Delhi HC Grants Bail To Karti Chidambaram | Sakshi
Sakshi News home page

కార్తీ చిదంబరానికి బెయిల్‌ మంజూరు

Mar 23 2018 3:49 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు షరతుతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పాస్‌పోర్టును తమకు సమర్పించాలని, విదేశాలకు వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాక బెయిల్‌ మంజూరు కోసం రూ.10 లక్షలను పూచీకత్తును సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement