పాకిస్తాన్‌పై భారత్‌ ఘనవిజయం

 సొంతగడ్డపై పురుషుల జట్టు వెస్టిండీస్‌ను చిత్తు చేసి సిరీస్‌ సొంతం చేసుకుంటే... విండీస్‌ గడ్డపై భారత అమ్మాయిలు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ పని పట్టారు. గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top