చంద్రబాబు హోదా పేరుతో ఢిల్లీలో దొంగదీక్షలు చేస్తున్నారు | GVl narasimha rao Fire On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హోదా పేరుతో ఢిల్లీలో దొంగదీక్షలు చేస్తున్నారు

Feb 11 2019 6:49 PM | Updated on Mar 22 2024 11:14 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హోదా పేరుతో ఢిల్లీలో దొంగదీక్షలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ప్రజల సొమ్మును పార్టీ అవసరాలకు ఉపమోగిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ధనాన్ని  అక్రమంగా ఉపయోగిస్తే మళ్లీ తిరిగి రాబట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement