కేంద్ర హోంమంత్రితో గవర్నర్‌ భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలను హోంమంత్రికి గవర్నర్‌ నివేదించారు. హోంమంత్రిగా అమిత్‌షా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి గవర్నర్‌ కలిశారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top