కేంద్ర హోంమంత్రితో గవర్నర్‌ భేటీ | Governor Narasimhan Meets Amit Shah | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంమంత్రితో గవర్నర్‌ భేటీ

Jun 10 2019 2:48 PM | Updated on Jun 10 2019 3:10 PM

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలను హోంమంత్రికి గవర్నర్‌ నివేదించారు. హోంమంత్రిగా అమిత్‌షా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి గవర్నర్‌ కలిశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement