తీరని అవమానం.. గోల్డ్‌మెడల్‌ నాకొద్దు! | Gold medalist kept out of Pondy Univ convocation ceremony with President Kovind | Sakshi
Sakshi News home page

తీరని అవమానం.. గోల్డ్‌మెడల్‌ నాకొద్దు!

Dec 23 2019 9:05 PM | Updated on Mar 21 2024 8:24 PM

పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో బంగారు పతక విజేత రుబీహాకు  చేదు అనుభవం ఎందురైంది. 2018 మాస్ కమ్యూనికేషన్ (ఎంఏ) విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రుబీహా కాన్వొకేషన్ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వేదిక నుంచి వెళ్లేంత వరకు తనను తిరిగి హాల్‌లోకి అనుమతించలేదని రుబీహా ఆరోపించారు. రాష్ట్రపతి విశ్వవిద్యాలయం నుండి బయలుదేరే వరకు దాదాపు 20 నిమిషాలు బయటనే వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement