వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం | Fish Medicine Distribution In Hyderabad On June 8 & 9 | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం

May 29 2019 7:49 AM | Updated on Mar 21 2024 8:18 PM

ఆస్తమా రోగులకు వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జూన్‌ 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాద పంపిణీ చేపడతామన్నారు. మంగళవారం సచివాలయంలో చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కె. జోషి, వివిధ శాఖల అధికారులతో తలసాని సమన్వయ సమావేశం నిర్వహిం చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement