విచారణకు శ్రావణి ఫ్యామిలీ, సాయి | East Godavari: Sravani Family And Sai Face Police Investigation On Sunday | Sakshi
Sakshi News home page

విచారణకు శ్రావణి ఫ్యామిలీ, సాయి

Sep 12 2020 5:40 PM | Updated on Mar 21 2024 7:59 PM

తూర్పు గోదావరి : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దేవరాజ్‌ను ఇప్పటికే విచారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించిందుకు ఆమె కుటుంబ సభ్యులను విచారించనున్నారు. పోలీసుల పిలుపు మేరకు శ్రావణి కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి శనివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో రేపు ఉదయం (ఆదివారం) శ్రావణీ తల్లిదండ్రులు, సోదరుడుతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి కూడా హాజరు కానున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement