రోప్‌తో పాటు ఊడొచ్చిన బోటు పైభాగం.. | Darmadi Satyam Team Royal Vasista Bote Operations Continue | Sakshi
Sakshi News home page

Oct 21 2019 5:39 PM | Updated on Mar 21 2024 8:31 PM

దేవిపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి టూరిజం బోటు వెలికితీత పనులు కీలక దశకు చేరుకున్నాయి. బోటు వెలికితీత ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. సోమవారం రెండు రోప్‌ల ద్వారా బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేయగా.. బోటు పైభాగం రోప్‌తో పాటు ఊడొచ్చింది. ధర్మాడి సత్యం బృందం మరోసారి బోటు చుట్టూ రోప్‌ వేసి బోటు వెలికితీతకు ప్రయత్నాలు చేయనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement