సీపీఐ సీనియర్ నాయకుడు గురుదాస్ దాస్గుప్తా (83) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం కోల్కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభకూ పలుమార్లు ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (ఏఐటీయుసీ) ప్రధాన కార్యదర్శిగా గురుదాస్ దాస్గుప్తా సేవలు అందించారు. దాస్గుప్తా మరణంపై సీపీఐ జాతీయ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
సీపీఐ సీనియర్ నేత కన్నుమూత
Oct 31 2019 11:17 AM | Updated on Mar 21 2024 11:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement