కేసీఆర్‌ స్పీచ్‌లా గవర్నర్‌ ప్రసంగం

శాసనసభలో అందరిని కలుపుకుని ముందుకెళతానని కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బాధ్యతను తనకు అప్పగించినందుకు రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభలో ప్రసంగించినట్లు గవర్నర్‌ ప్రసంగం ఉందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, పింఛన్‌ గురించి గవర్నర్‌ ఏం చెప్పలేదని తెలిపారు. పాలకులు.. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top