కేటీఆర్‌ పీఏనంటూ మోసం | Cheating In The Name Of Minister PA | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ పీఏనంటూ మోసం

Feb 15 2020 8:27 PM | Updated on Mar 22 2024 10:41 AM

మంత్రి కేటీఆర్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న ఏపీ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్‌ నాగరాజును సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల చేతుల మీదుగా కిట్లు అందిస్తామని ప్రైమ్ ఇండియా కంపెనీకి రూ.3లక్షలకు టోకరా వేశాడు. దీంతో పాటు ఫిబ్రవరి 9న కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారం సభలో స్పాన్సర్ షిప్ ఇప్పిస్తానని మరోసారి మోసానికి యత్నించిన నాగరాజు చివరికి పోలీసులకు చిక్కాడు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement