టీఆర్‌ఎస్‌తో పొత్తుకు టీడీపీ ఎందుకు ప్రయత్నించింది? | Botsa Satyanarayana Press Meet Over KTR Meets YS Jagan | Sakshi
Sakshi News home page

జగన్‌-కేటీఆర్‌ భేటీలో ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించే చర్చించారు..

Jan 17 2019 3:20 PM | Updated on Jan 17 2019 3:28 PM

 ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీలో పొత్తుల ప్రస్తావనే రాలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని.. ఎంత దూరమైనా వెళ్తామని తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement