30 సెకన్లలో 30 సార్లు నరికి.. | Attacked with knife's 30 times in 30 seconds | Sakshi
Sakshi News home page

30 సెకన్లలో 30 సార్లు నరికి..

Oct 30 2017 7:53 AM | Updated on Mar 20 2024 12:01 PM

గుంటూరు నగరంలో రౌడీ షీటర్‌ బసవల భారతి వాసు (39) అలియాస్‌ వాసును నలుగురు దుండగులు అతి దారుణంగా నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో.. అరండల్‌ పేట 12వ లైన్‌లో ఆది వారం రాత్రి సుమారు 8–26 గంటలకు అంతా చూస్తుండగా నడి రోడ్డుపై వాసును హతమార్చారు. గుంటూరులోని విద్యానగర్‌ 4వ లైన్‌లో నివాసం ఉంటున్న వాసు మరి కొందరితో కలసి ఆదివారం రాత్రి అరండల్‌పేట 12వ లైన్‌లో ఉన్న అన్వర్‌ బిర్యానీ పాయింట్‌కు వెళ్లాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement