నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఎన్నికల హామీల అమలులో శరవేగంగా దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలోని మరిన్ని అంశాల అమలుకు రంగం సిద్ధంచేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతోంది. సచివాలయంలో ఉదయం 11గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top