ఏపీకి కొత్తగా ఏఐఐబీ 3 బిలియన్‌ డాలర్ల రుణం | AIIB express willing to grant 3 Billion Dollars loan for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి కొత్తగా ఏఐఐబీ 3 బిలియన్‌ డాలర్ల రుణం

Feb 6 2020 8:58 PM | Updated on Mar 22 2024 11:10 AM

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త 3 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వ పాలసీలతో తమకు సంబంధం లేదని, నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement