జైట్లీకి కేజ్రీవాల్‌ క్షమాపణ లేఖ | AAP Leaders Including Arvind Kejriwal Apologize To Arun Jaitley | Sakshi
Sakshi News home page

Apr 2 2018 6:55 PM | Updated on Mar 22 2024 11:13 AM

నిర్ధారణ లేకుండా ఆరోపణలు చేసినందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి ఢిల్లీ సీఎం, ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ క్షమాపణలు చెప్పారు. కేజ్రీవాల్‌తో పాటు పార్టీ నేతలు అశుతోష్‌, రాఘవ్‌ చద్దా, సంజయ్‌ సింగ్‌లు జైట్లీని క్షమాపణలు కోరుతూ తమపై ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. జైట్లీని ఉద్దేశించి ఈ మేరకు కేజ్రీవాల్‌ లేఖ రాశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement