సీఎం జగన్‌ మూడు నెలల్లోనే అద్భుత పనితీరు.. | AP CM Jagan Meeting With Niti Aayog Officials In Amravati | Sakshi
Sakshi News home page

Sep 13 2019 7:10 PM | Updated on Mar 21 2024 8:31 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల పథకానికి తమ వంతు కృషి అందిస్తామని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌, ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆయన ప్రశంసించారు. మూడు నెలల్లోనే అద్భుత పనితీరు చూపారని కితాబిచ్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement